ప్రభుత్వ ఆసుపత్రి సేవలు సద్వియోగం చేసుకోండి

70பார்த்தது
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శుభ్రత పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలొ భాగంగా అవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తీయించారు. నిత్యం అనేక మంది ఆనారోగ్య కారణంతో వస్తుంటారని, వచ్చే పేషెంట్ లకు శుభ్రత పట్ల అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు కృషి చేస్తామని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி