వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

80பார்த்தது
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
వ్యక్తి అదృశ్యమైన సంఘటన సిర్గాపూర్ మండలం ముబారక్ పూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్సై వెంకట్ రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాజు గత అర్ధరాత్రి నిద్రలో నుంచి వెళ్లిపోయాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పుడు రాజు ఒంటిపై తెల్లని షర్ట్, నల్ల ప్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. భార్య రుక్మిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி