ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

79பார்த்தது
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. జోగిపేట పట్టణంలో పార్టీ సభ్యత్వాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధిక సభ్యత్వాన్ని ఆందోళన నిష్కరంలో చేయించాలని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాములు, ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி