టీమిండియా కెప్టెన్‌గా రాబిన్‌ ఉతప్ప

66பார்த்தது
టీమిండియా కెప్టెన్‌గా రాబిన్‌ ఉతప్ప
హాంగ్‌కాంగ్‌ వేదికగా ఈ ఏడాది నవంబర్‌ 1 నుంచి 3 వరకు హాంగ్‌కాంగ్‌ సిక్సెస్‌ 2024 పేరిట టోర్నమెంట్‌ జరుగనుంది. ఈ టోర్నీ కోసం టీమిండియా స్క్వాడ్‌ని శనివారం ప్రకటించారు. రాబిన్‌ ఉతప్ప కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 12 దేశాలు తలపడే ఈ టోర్నీలో ప్రతి జట్టు సిక్స్‌ ఏ సైడ్‌ మ్యాచ్‌లను ఆడుతుంది. ప్రతి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు ఉంటాయి
జట్టు: ఉతప్ప (C), కేదార్ జాదవ్, స్టువర్ట్ బిన్నీ, మనోజ్ తివారీ, షాబాజ్ నదీమ్, భరత్ చిప్లి, శ్రీవత్స్ గోస్వామి.

தொடர்புடைய செய்தி