వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

59பார்த்தது
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫలక్ నగర్ మండల పరిధిలోగల పెద్దజాలంపేట దేవాలయంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డిదంపతులు, సీనియర్ న్యాయవాది జగన్మోహన్ రెడ్డి దంపతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భారీ ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி