షాద్ నగర్ చౌరస్తాలో విద్యార్థుల ధర్నా

56பார்த்தது
షాద్ నగర్ చౌరస్తాలో విద్యార్థుల ధర్నా
సమయానికి గ్రామాల్లో బస్సులు రావడం లేదని షాద్ నగర్ పట్టణంలోని కాలేజీ విద్యార్థులు షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో గురువారం ఆందోళనకు దిగారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్యర్యంలో వందల మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. వెంటనే గ్రామాల్లో బస్సులు సకాలంలో వచ్చేట్టు చూడాలని ఎన్నోసార్లు ఆర్టీసి ఎండికు సమస్య గురించి తెలియజేసిన.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా బస్సులు సరైన సమయంలో వచ్చేట్టు చూడాలని అన్నారు.

தொடர்புடைய செய்தி