కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం: ఎమ్మెల్యే శంకర్

55பார்த்தது
కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం: ఎమ్మెల్యే శంకర్
కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం సాధ్యమని ఆ విషయం పీసీసీ అధ్యక్ష పదవి నియామకంతో మరోసారి ఋజువయ్యిందని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచివ్యక్తి, సౌమ్యుడైన మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడు గా నీయమించినందుకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని ఆయన అన్నారు.

தொடர்புடைய செய்தி