చెరువుకు షాద్‌నగర్ ఎమ్మెల్యే పూజలు

64பார்த்தது
చెరువుకు షాద్‌నగర్ ఎమ్మెల్యే పూజలు
పోమాల్ పల్లి, కొండారెడ్డి పల్లి గ్రామాల చెరువు కట్టను ఆధునీకరించేందుకు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులకు షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ కు సూచించారు. కేశంపేట్ మండల్ పొమాల్ పల్లి, కొండారెడ్డిపల్లి రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన పెద్ద చెరువు నిండి అలుగు పారుతుండడంతో రెండు గ్రామాల ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెరువుకు ఆదివారం ఎమ్మెల్యే పూజలు చేసారు.

தொடர்புடைய செய்தி