రేపు ఎంపీపీ ప్రత్యేక సమావేశం

57பார்த்தது
రేపు ఎంపీపీ ప్రత్యేక సమావేశం
షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశం అనంతరం రేపటితో ఎంపీటీసీ సభ్యుల పదవి కాలం ముగియనున్నడంతో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி