ఫలహారపు బండి ఊరేగింపు.. ఎమ్మెల్యే చిందులు

74பார்த்தது
బ్యాండ్, డీజే మొదలతో గురువారం షాద్‌నగర్ కొత్తూరు పట్టణంలో పలహారపు బండి ఊరేగింపు అత్యంత వైభవంగా కొనసాగింది. కొత్తూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇందూరి శ్రీనివాస ఆధ్వర్యంలో వారి ఇంటి నుండి పోచమ్మ గుడి వరకు తొట్టెల ఫలహారం బండి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. డప్పు చప్పులతో విన్యాసాలు చూపురులను ఆకర్షించాయి.

தொடர்புடைய செய்தி