సిఐ విజయ్ కుమార్ మీడియా సమావేశం

74பார்த்தது
షాద్ నగర్ పట్టణంలోని మల్లికార్జున కాలనీకి చెందిన మద్దూరి అనురాధ హత్యకు గురైనట్లు సోమవారం పట్టణ సీఐ విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. మల్లికార్జున కాలనీలో నివాసం ఉంటున్న మద్దూరి అనురాధ, శివరామయ్య దంపతులు తరచుగా గొడవపడేవారని వివరించారు. కూతురు నందిని పోలీసులకు ఫిర్యాదు చేయగా, దీనిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు సిఐ విజయకుమార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி