ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ నిరసిస్తూ భారత్ బంద్

60பார்த்தது
ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక షాద్నగర్ నియోజకవర్గం కేంద్రంలో తలపెట్టిన షాద్ నగర్ ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సభ్యులు భారత్ బంద్ ఆందోళనను నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ హక్కులను కాలరాస్తూ, ఆగస్టు1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూరంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేష్ మాల ఆరోపించారు.

தொடர்புடைய செய்தி