ఏచూరి చిత్రపటానికి పూలమాలతో నివాళులు

51பார்த்தது
ఏచూరి చిత్రపటానికి పూలమాలతో నివాళులు
సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతికి సంతాపని ప్రకటించింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ షాద్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణం ముఖ్య కూడలిలో ఆయన పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించినట్టు సిపిఎంపార్టీ నాయకులు శ్రీను నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ప్రజాసంఘాల నాయకులు కుర్మయ్య. లక్ష్మి చంద్రమౌళి, జనార్ధన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி