కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి

60பார்த்தது
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. శనివారం విదేశీ పర్యటన ముగించుకుని కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. రెండు వారాల అమెరికా పర్యటన తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు చేరుకున్న కేటీఆర్‌ నేరుగా నందినగర్‌ వెళ్లారు. అనంతరం కొండాపూర్ లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఇంటికి మాజీ మంత్రి కెటిఆర్, చేరుకున్నారు.

தொடர்புடைய செய்தி