అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు

55பார்த்தது
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజక వర్గం చందానగర్ లో ఆదివారం అంగరంగ వైభవంగా బోనాల పండుగ ఉత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు. తెల్లవారు జాము నుండే భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించే తమ మొక్కలను చెల్లించుకున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఆటపాటల తో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు నైవేద్యాలను సమర్పించినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி