దాసరి సంఘం కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేటర్ కు శాలువాతో సన్మానం

58பார்த்தது
దాసరి సంఘం కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేటర్ కు శాలువాతో సన్మానం
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని హోలియో దాసరి సంఘం కమిటీ సభ్యులు ఆదివారం కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. వారి కమిటీ యొక్క స్మశాన వాటిక, సుందరీకరణ, ప్రహరీ గోడ, స్మశాన వాటిక పనులను మౌఖిక సదుపాయాలు చేయించినందుకు వారు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించడం జరిగింది.

தொடர்புடைய செய்தி