బులోరా వాహనం ఢీకొని ఒకరు మృతి

80பார்த்தது
బులోరా వాహనం ఢీకొని ఒకరు మృతి
రాజేంద్ర నగర్ సర్కిల్ శివరాంపల్లి పివిఎన్ఆర్ ఎక్ ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 266 వద్ద బులోరా వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలు గురయ్యాడు. హసనగర్ కు చెందిన మోసిన్ మరో వ్యక్తితో బైక్ పై ఆరాంఘర్ వైపు వెళ్తుండగా వెనుకాల నుంచి వేగంగా వచ్చిన బులోరా వాహనం డీ కొట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు.

தொடர்புடைய செய்தி