అంగన్వాడి సెంటర్ 2లో పోషణ పక్షం కార్యక్రమం

53பார்த்தது
అంగన్వాడి సెంటర్ 2లో పోషణ పక్షం కార్యక్రమం
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి ప్రాజెక్ట్ మైలర్ దేవ్ పల్లి సెక్టార్ బాబుల్ రెడ్డి నగర్ బాబుల్ రెడ్డి నగర్ అంగన్వాడీ 2వ కేంద్రంలో బుధవారం పోషణ్‌ పక్వాడా(పోషణ పక్షం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీడీపీఓ జి కవిత మాట్లాడుతు మహిళలు, గర్భిణీలు, కిశోర బాలికల్లో ఉన్న రక్తహీనత శాతాన్ని తగ్గించేందుకు అంగన్వాడి టీచర్లు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி