ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

84பார்த்தது
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డైరీ ఫార్మ్ వద్ద గురువారం స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. నిన్న అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ఒక మహిళా మాజీ మంత్రి సబితారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీ ఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி