మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

79பார்த்தது
మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని దాసాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం శ్రీనివాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి - ఉమారెడ్డి దంపతులు హాజరై మట్టి వినాయకులను పంపిణీ చేశారు. మట్టి విగ్రహాలను పూజించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி