గణనాథుల సేవలో మంత్రులు

69பார்த்தது
గణనాథుల సేవలో మంత్రులు
ప్రసిద్ధి చెందిన బాలాపూర్, బడంగ్ పేట్ గణనాథులను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు. మంత్రులు ఆయా మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మేయర్ పారిజాత తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி