సీసీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించిన మేయర్ పారిజాత

68பார்த்தது
సీసీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించిన మేయర్ పారిజాత
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ గుర్రంగుడాలోని ఆదిత్య నగర్ కాలనిలో హెచ్ ఎం డి ఏ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం పనులను టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి గురువారం పరిశీలించినారు. నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దడిగ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி