రైతు రుణమాఫీ సంబరాలు విజయవంతం చేద్దాం

50பார்த்தது
రైతు రుణమాఫీ సంబరాలు విజయవంతం చేద్దాం
రైతు సొదరులకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో భాగంగా రెండు లక్షల రుణమాఫీ హామీ అమలు కార్యక్రమానికి గురువారం మధ్యాహ్నం 3: 00 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. అందుకు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో, ఉప్పరిగూడ రైతు వేదిక వద్ద రైతు సొదరులతో కలసి సంబరాలు జరుపుతామన్నారు.

தொடர்புடைய செய்தி