కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో ఘనంగా ఈస్టర్ వేడుకలు

570பார்த்தது
కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో ఘనంగా ఈస్టర్ వేడుకలు
పెద్దఅంబర్‏పేట్ శాంతినగర్ కాలనీలోని కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో క్రైస్తవులు ఆదివారం ఈస్టర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే నూతన దుస్తులు ధరించి చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ సిల్వధర్ క్రీస్తు పునరుత్థానం గురించి భక్తులకు తెలియజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி