ఘనంగా మట్టల ఆదివారం వేడుక

552பார்த்தது
ఘనంగా మట్టల ఆదివారం వేడుక
అబ్దుల్లాపూర్‏మెట్ మండలం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, పెద్దఅంబర్‏పేట్ 4వ వార్డు పరిధి శాంతినగర్ కాలనీలో కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందంగా అలంకరించిన ఈత మట్టలు చేతబట్టి స్తుతి గీతాలాపన చేస్తూ కాలనీలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు మల్కన్న, రమేష్, సామేల్, పాస్టర్ సిల్వధర్ పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி