ప్రధానికి ‘మన్‌కీ బాత్‌’ పైనే ఎక్కువ దృష్టి: రాహుల్‌

55பார்த்தது
ప్రధానికి ‘మన్‌కీ బాత్‌’ పైనే ఎక్కువ దృష్టి: రాహుల్‌
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రజల సమస్యలపై కంటే ఆయన ‘మన్‌ కీ బాత్‌’ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం, పెరుగుతున్న ధరలను నియంత్రించడం వంటి కామ్‌ కీ బాత్‌ గురించి మోదీ మాట్లాడరని విరుచుకుపడ్డారు.

தொடர்புடைய செய்தி