నేలపై కూర్చొని ఆ బ‌హుమ‌తిని స్వీక‌రించిన‌ ప్రధాని (వీడియో)

545பார்த்தது
పారాలింపియన్‌లకు న్యూఢిల్లీలోని తన నివాసంలో గురువారం ప్రధాని మోదీ ఆతిథ్యం ఇచ్చారు. జావెలిన్ గోల్డ్ మెడలిస్ట్ నవదీప్ సింగ్‌తో హృదయపూర్వక సంభాషణ సందర్భంగా అతడు బహుమతిగా ఇచ్చిన టోపీని పెట్టుకోడానికి ప్రధాని నేలపై కూర్చున్నారు. ఈ భేటీలో ప్రధాని మోదీ, నవదీప్‌లు చాలా విషయాలను చర్చించారు. నవదీప్ సింగ్ 47.32 మీటర్ల త్రో ద్వారా కొత్త వ్యక్తిగత రికార్డును సాధించడమే కాకుండా.. భారతదేశానికి ఏడో స్వర్ణ పతకాన్ని సాధించాడు.

தொடர்புடைய செய்தி