పాట్నాలో డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రారంభం

83பார்த்தது
పాట్నాలో డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రారంభం
బీహార్‌లోని పాట్నాలో డెంగ్యూ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆరుగురికి డెంగ్యూ వ్యాక్సిన్‌ వేశారు. త్వరలో 500 మందికి ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని రెండేళ్లపాటు శాస్త్రవేత్తల బృందం పరిశీలించనుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన పాట్నాలోని రాజేంద్ర మెమోరియల్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తోంది.

தொடர்புடைய செய்தி