ఆటో డ్రైవర్లు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: సీఐ

54பார்த்தது
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్స్ కు మంగళవారం స్థానిక సీఐ రాజు గౌడ్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంథని సీఐ రాజు గౌడ్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మంథనిని ప్రమాద రహిత ప్రాంతంగా నిలపాలని సూచించారు.

தொடர்புடைய செய்தி