శాంతియుత వాతావరణానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు: సిపి

85பார்த்தது
శాంతియుత వాతావరణానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు: సిపి
గణేష్ ఉత్సవాలతో పాటు మిలాద్ ఉన్ నబి పండగల సందర్భంగా శాంతియుత వాతావరణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నిజామాబాద్ కమిషనరేట్ తరఫున సిపి కల్మేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ తో పాటు బోధన్, ఆర్మూర్ డివిజన్ పరిధులలో సుమారు 6 వేల వినాయక ప్రతిమల నిమజ్జనం చేయడం జరిగిందని అదే సందర్భంలో మిలాద్ ఉన్ నబి పండగ రావడం ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణానికి సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி