బొగ్గు గనుల ప్రైవేటీకరణను ఆపాలని సిపిఎం ధర్నా

80பார்த்தது
సింగరేణి బొగ్గు గనులను ప్రవేటీకరించొద్దని సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించకుండా సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించారు.
Job Suitcase

Jobs near you