ప్రజావాణికి 109 ఫిర్యాదులు

58பார்த்தது
ప్రజావాణికి 109 ఫిర్యాదులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి 109 ఫిర్యాదు ఫిర్యాదులు అందాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలియజేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி