రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్ధుల ఎంపిక

63பார்த்தது
రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్ధుల ఎంపిక
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర మహాత్మా జ్యోతి బా పూలే గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు శుక్రవారం కంజర పాఠశాలలో ప్రిన్సిపాల్ కె. సత్యనాథ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 14 వ తేదిన వరంగల్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు మనోజ్, ప్రమోద్ ఇద్దరు విధ్యార్ధులు పాల్గొంటున్నారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

தொடர்புடைய செய்தி