నీలకంఠేశ్వర వాకర్స్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదం పంపిణీ

71பார்த்தது
నీలకంఠేశ్వర వాకర్స్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదం పంపిణీ
నిజామాబాద్ శ్రీ నీలకంటేశ్వర వకర్స్ సిండికేట్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ గావించారు
శ్రీ నీలకంఠేశ్వర వాకర్స్ సిండికేట్ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సుమారు 2500 మందికి ఈ అన్న ప్రసాదాన్ని అందించామని వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி