అంబులెన్స్ లో మహిళ ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం..

61பார்த்தது
అంబులెన్స్ లో మహిళ ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం..
అంబులెన్సులో మహిళ ప్రసవించిన ఘటన సాలురా గ్రామంలో చోటుచేసుకుంది. సాలురా మండల కేంద్రానికి చెందిన గర్భిణీ మహిళ గౌసియా బేగం కి పురిటి నొప్పులు రావడంతో శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు ఫోన్ చేశారు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి చేరుకుని మహిళను బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది సాధారణ ప్రసవం చేసి తల్లీబిడ్డలను కాపాడారు.

தொடர்புடைய செய்தி