ఎమ్మెల్యేను గణేష్ నిమజ్జన ఉత్సవానికి ఆహ్వానించిన ఉత్సవ కమిటీ

78பார்த்தது
ఎమ్మెల్యేను గణేష్ నిమజ్జన ఉత్సవానికి ఆహ్వానించిన ఉత్సవ కమిటీ
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఈ నెల 17వ తేదీ మంగళవారం వినాయక నిమజ్జన మహోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని సార్వజనిక్ ఉత్సవ కమిటీ సభ్యులు సోమవారం ఎమ్మెల్యే నివాసం నందు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వినాయక నిమజ్జన మహోత్సవంలో భాగస్వాములవాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడం జరిగిందని కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.

தொடர்புடைய செய்தி