సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మార్కెట్ కమిటీ సభ్యులు

72பார்த்தது
సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మార్కెట్ కమిటీ సభ్యులు
బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సోమవారం డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలగుచ్చంతో సన్మానించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ విట్టల్, ఏఎంసీ చైర్మన్ అంకు సంధ్య, దామోదర్ రెడ్డి, వైస్ చైర్మన్ చీల శంకర్, డైరెక్టర్ ఎంబెల్లి గంగారాం, ఏఎంసీ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఆంకు దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி