తిరుమల లడ్డూను కల్తీ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి

59பார்த்தது
తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ విషయంలో బోధన్ పట్టణ సార్వజనిక్ కమిటీ సభ్యులు మండిపడ్డారు. లడ్డు కల్తీ విషయంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఆదివారం శ్రీ చెక్రేశ్వర శివాలయ ప్రాంగణంలో సార్వజనిక్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி