చందూర్‌లో వినాయకుడిని దర్శించుకున్న సీఐ జయేష్

59பார்த்தது
చందూర్‌లో వినాయకుడిని దర్శించుకున్న సీఐ జయేష్
చండూర్ మండల కేంద్రంలో సోమవారం శ్రీ విగ్నేశ్వర కాలనీలో వినాయక మండపంలో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో సీఐ జయేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మట్టితో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకున్నారు. మట్టి గణపతితో కాలుష్య కాదని కాలనీ వాసులు నిత్యం నిర్వహించే సాంసృతిక సంప్రదాయం ప్రధమైన కార్యక్రమాలు, కోలాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయని తిలకించేందుకు వచ్చినట్టు తెలిపారు.

தொடர்புடைய செய்தி