పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల

55பார்த்தது
పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే వేముల
వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం నియోజకవర్గంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురు ఆత్మీయులను కలిసి పరామర్శించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி