ఉపాధ్యాయ సంఘాల నేతల హర్షం

83பார்த்தது
పదవ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99. 09 శాతంతో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించడం పట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ, పీఆర్టీయూ, టీయూటీఎఫ్, పీఆర్టీయూ టీఎస్ సంఘాల నాయకులు మాట్లాడుతూ. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారి ప్రత్యేక చొరవతో విద్యార్థులను క్రమబద్ధీకరంగా స్టడి మెటీరియల్ పంపిణీ చేసి ఉదయం, సాయంత్రం వేళల్లో క్లాసులు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி