అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన యువకులు

76பார்த்தது
బాసర సరస్వతి ఆలయం వద్ద వారం రోజల క్రితం గుర్తు తెలియని ఓ వృద్ధురాలి మృతదేహం లభ్యం అయ్యింది. వృద్ధురాలి బంధువుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో భైంసా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని భద్రపరిచారు. సోమవారం భైంసా ఐక్యత సేవ సమితి సభ్యులు స్మశాన వాటికలో శవానికి హిందూ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఐక్యత సేవ సమితి సభ్యులను పలువురు అభినందించారు.

தொடர்புடைய செய்தி