కుల నిర్మూలనకై పోరాడాలి: న్యూడెమోక్రసీ

82பார்த்தது
కుల నిర్మూలనకై పోరాడిన సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో హంపోలి ప్లాట్ల సమస్య పరిష్కారంకై పోరాడాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నిర్మల్ జిల్లా కార్యదర్శి రాజు పిలుపునిచ్చారు. ఆదివారం బైంసా మండలంలోని హంపోలిలో జరిగిన కుల నిర్ములన సభలో మాట్లాడుతూ కుల అణిచివేత, అంటరానితనం, వివక్ష, దాడులు నేటికి కొనసాగుతున్నాయన్నారు. కావున వీటిని సమాజం నుంచి తరిమి కొట్టాలని తెలిపారు. న్యూడెమోక్రసీ బైంసా డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி