తన్వీందర్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని రాస్తారోకో

82பார்த்தது
బిజెపి నేత తన్వీందర్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బైంసా పట్టణంలోని బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టి తన్వీందర్ సింగ్ చిత్రపటాన్ని దహనం చేశారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై తన్వీందర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శంకర్, ముత్యం రెడ్డి, లతీఫ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி