జిల్లాలో మూడు రోజ లనుండి వర్షాలు కురుస్తున్నదున పాఠశాల లకు సెలవు ప్రకటించాలని పిఆటి యుటి ఎస్ జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు జిల్లా అధికారులను కోరారు. గురువారం పిఆర్టియు జిల్లా భవనంలో ఆయన మాట్లాడుతూ జిల్లా లో భారీ వర్షాలు కురుస్తున్నoదున మారుముల మండలాలో వాగులు పొంగే అవకాశం మున్నoదున పాత పాఠశాల భవనాలు కూలే అవకాశం ఉన్నందున సెలవు ప్రకటించాలని కోరారు,