గణేష్ నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలి: ఎస్ఐ

60பார்த்தது
గణేష్ నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలి: ఎస్ఐ
వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని బైంసా గ్రామీణ ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ సూచించారు. సోమవారం బైంసా మండలం వాలేగాంలో బసవేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. నిమజ్జనం సమయంలో ప్రమాదాలు జరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி