బిఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం

50பார்த்தது
బైంసా పట్టణ, మండల బిఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. ఎంపీ అభ్యర్థి అత్రం సక్కు ను భారీ మెజారిటీతో గెలిపించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కష్టపడి పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ గంగాచరణ్, నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలు విలాస్ గాదేవార్, కొమ్రెవార్, లోలం శ్యాంసుందర్ పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி