లోకేశ్వరం, కుబీర్ మండలాల్లో స్వల్ప వర్షం

73பார்த்தது
లోకేశ్వరం, కుబీర్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన స్వల్ప వర్షం కురుసింది. మంగళవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దింతో వాహనదారులు ఇబ్బందులు ఎదురుకున్నారు. కాగా సోయా పంట వేసిన రైతులు కురిసిన వర్షానికి మొలకెత్తుతాయని హర్షం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி