హిందూ వాహిని నుండి బిజెపిలో చేరికలు

55பார்த்தது
భైంసా పట్టణ హిందు వాహిని నాయకులు బుధవారం హిందు వాహిని జిల్లా అధ్యక్షులు రావుల రాము ఆధ్వర్యంలో 70 మంది యువకులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సమక్షంలో బిజెపిలో చేరారు. ఎమ్మెల్యే బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 14 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పని చేసిన జిల్లా అధ్యక్షులు రాము రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామ మని ఎమ్మెల్యే అన్నారు.

தொடர்புடைய செய்தி