ప్రభుత్వ పథకాలు రైతులకు అందేలా చూడాలి: ఎమ్మెల్యే

74பார்த்தது
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు రైతాంగానికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఇటీవల బదిలీలపై వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఎప్పటికప్పుడు పంట క్షేత్రాలు పరిశీలించేలా చూడాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி